ఐదేళ్లలో 20 లక్షల ఆదాయం.. రైతు ఏంచేశాడంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లారైతు వార్తలలో నిలిచాడు..

తనకున్న కొద్దిపాటి భూమిలో వాషింగ్టోనియా మొక్కలను నాటాడు..

సేంద్రియ పద్ధతిని అనుసరించి మొక్కలు సిద్ధం చేస్తున్నాడు. 

మొక్కలు 6 అడుగుల నుంచి 10 అడుగుల ఎత్తువరకు పెరుగుతున్నాయి

ఇతర పంటలతో పోలిస్తే అనేక రెట్లు లాభాలు పొందుతున్నారు.

అశోక్ లోధి గత 10 సంవత్సరాలుగా వాషింగ్టోనియా సాగు చేస్తున్నాడు.

ఒక మొక్కను రూ.2,500 నుంచి రూ.5,000 వరకు అమ్ముతున్నాడు