ఒంగోలులో రుచికరమైన యూపీ పానీపూరీ..

మనలో ప్రతి ఒక్కరు పానీపూరీని లొట్టలేసుకుంటూ తింటుంటారు..

అచ్చం ఇలాంటి పానీపూరీ స్టాల్ ఏపీలోని ఒంగోలులో ఉంది..

ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన సూరజ్ ఇక్కడ బిజినెస్ చేస్తాడు..

కేవలం రోజుసాయంత్రం 5 గంటలు మాత్రమే పానీపూరీ అమ్ముతాడు

వెరైటీగా మసాలా పూరి, దహీ పూరి, సేవ్ పూరి, చురుముల్ చాట్ లుంటాయి

ఐదు గంటల్లోనే తీసుకొచ్చిన స్టఫ్ అంతా ఖాళీ అయిపోతుంది..

దీని కోసం కస్టమర్లు గంటల కొద్ది లైన్ లో ఉండి కోనుగోలు చేస్తారు

ప్రతిరోజు ఐదు గంటలు కష్టపడితే 2 వేలు వస్తాయని సూరజ్ తెలిపాడు.

రోడ్డుపక్కన అమ్ముతున్న కూడా సూరజ్ శుభ్రతను పాటిస్తాడు.

నాలుగేళ్ల క్రితం సూరజ్ యూపీ నుంచి వలస వచ్చాడు.